లీకులు అనేవి అన్ని చోట్ల కామన్ అయిపోయాయి. సంస్థ నుంచి అధికారికంగ రావాల్సిన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ముందే వచ్చేస్తున్నాయి. అలా ఇంటెల్ ప్రాసెసర్లు మార్కెట్లోకి ముందే లీకైపోతోన్నాయి.
ప్రపంచంలో ఆపిల్ బ్రాండ్కు ఉన్న క్రేజ్, విలువ, ఆదరణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆపిల్ అనేది సమాజంలో ఓ బ్రాండ్, స్టేటస్కు మారుపేరుగా తయారైంది. ఆపిల్ ఫోన్,
ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్లు, పర్సనల్ కంపూటర్లు వాడేస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా
డార్లింగ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి ఇవ్వండి మొర్రో అంటూ అభిమానులు వేడుకున్నారు. తిట్టారు. శాపనార్థాలు పెట్టారు. కానీ
తెలంగాణ మొత్తం కూడా హుజురాబాద్ ఎన్నికల వైపు చూస్తోంది. అక్కడ ప్రధానంగా ఈటెల రాజేందర్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా అక్కడి వ్యవహారం
భారత్లో ప్రస్తుతం ధరలు ఎలా మండిపోతోన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్, డీజీల్ రేట్లు అయితే పాపం పెరిగినట్టు పెరుగుతోందని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కొన్ని