మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతోన్న భోళా శంకర్ సినిమాను గతవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలను దర్శకులందరూ వచ్చారు.
తమన్నా ప్రస్తుతం తెలుగులో ప్రాజెక్ట్లు చకచకా మొదలుపెడుతోంది. ఫ్లాపులు, హిట్లతో సంబంధం లేకుండా సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా తమన్నా ఓకే చెప్పేస్తోంది. సీటీమార్ దారుణమైన
యాంకర్ రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద తనకున్న క్రేజ్తోనే సరిపెట్టుకుంటుంది. ఒకప్పుడు వెండితెరపై వెలిగిపోవాలి, డబ్బులు సంపాదించుకోవాలనే కోరిక బాగానే ఉన్నట్టు కనిపించింది. అందుకే ఇష్టమొచ్చిన సినిమాలను
మెహర్ రమేష్ ప్రస్తుతం చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాను అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. అసలే ఏడాదిన్నరకు పైగా ఈ స్క్రిప్ట్ మీద కూర్చుడట. ఎక్కడా కూడా రీమేక్ ఛాయలు