కార్తీకదీపం ఈ వారం మంచి మలుపులతో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. కార్తీకదీపం సీరియల్లో సోమవారం అంటే.. ఎపిసోడ్ నంబర్ 1191లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. ఆనంద్
గుప్పెడంత మనసు సీరియల్లో శనివారం నాడు రిషి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పెళ్లి గురించి చెబుదాం, రిషిని కలుద్దామని వచ్చిన శిరీష్ భంగపాటు ఎదురవుతుంది. ఆ విషయాన్ని
కార్తీకదీపం సీరియల్లో ఇప్పుడు మళ్లీ ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. మోనిత, మోనిత పుట్టిన బిడ్డ, కార్తీక్కు గండం అంటూ సౌందర్య నమ్మడం, దోష నివారణ పూజ
ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్లో శుక్రవారం మంచి సీన్ జరగబోతోంది. నందుతులసిలు కలిసి ఆఫీస్ పని చేస్తుంటే.. లాస్య ఓర్వలేకపోయింది. ఆ కడుపు మంటను భరించలేక చచ్చిపోయేట్టు కనిపించింది.
జానకి స్నేహితురాళ్లు వచ్చి జ్ఞానాంబను నానా రకాల మాటలు అంటారు. అయితే జానకి తన స్నేహితురాళ్లను వారించి.. ఇంట్లోంచి పంపించేస్తోంది. కానీ జ్ఞానాంబ మాత్రం అదంతా చేసింది
కార్తీకదీపం శుక్రవారం నాటి ఎపిసోడ్లో దీప కళ్లు తెరిచింది. ప్రియమణి చేస్తోన్న మోసాన్ని తెలుసుకుంది.తమ ఇంట్లో మోనిత కోసం పని చేస్తోందని, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి
కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శోభా శెట్టి. అంతకు ముందు కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసి బాగానే ఫేమస్ అయింది. ఇక తెలుగులో అష్టాచమ్మా