ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్లో శుక్రవారం మంచి సీన్ జరగబోతోంది. నందుతులసిలు కలిసి ఆఫీస్ పని చేస్తుంటే.. లాస్య ఓర్వలేకపోయింది. ఆ కడుపు మంటను భరించలేక చచ్చిపోయేట్టు కనిపించింది.
జానకి స్నేహితురాళ్లు వచ్చి జ్ఞానాంబను నానా రకాల మాటలు అంటారు. అయితే జానకి తన స్నేహితురాళ్లను వారించి.. ఇంట్లోంచి పంపించేస్తోంది. కానీ జ్ఞానాంబ మాత్రం అదంతా చేసింది
కార్తీకదీపం శుక్రవారం నాటి ఎపిసోడ్లో దీప కళ్లు తెరిచింది. ప్రియమణి చేస్తోన్న మోసాన్ని తెలుసుకుంది.తమ ఇంట్లో మోనిత కోసం పని చేస్తోందని, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి
కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శోభా శెట్టి. అంతకు ముందు కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసి బాగానే ఫేమస్ అయింది. ఇక తెలుగులో అష్టాచమ్మా
Intinti Gruhalakshmi Episode 468 ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్లో ఇప్పుడు రెండు కోట్ల పెనాల్టీ చుట్టూ కథ తిరుగుతోంది. వాటిని చెల్లించేందుకు, ప్రాజెక్ట్ పని పూర్తి చేసేందుకు
యాంకర్ రవి బిగ్ బాస్ ఇంట్లో శారీరకంగా ఎక్కువగా కష్టపడటం లేదనే అపవాదు ఉంది. మెంటల్గా, మానసికంగా, అందరినీ ప్రభావితం చేస్తూ పబ్బం గడుపుతున్నాడని అంతా అనుకున్నారు.