బిగ్ బాస్ షోలో పదోవారం కెప్టెన్సీ టాస్క్ గందరగోళంగా మారింది. సిరి, షన్ను, సన్నీల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అనవసరంగా సన్నీ నానా మాటలు వదిలేశాడు.
గుప్పెడంత మనసు సీరియల్లో శనివారం వసుకు దారుణమైన అవమానం జరుగుతుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయని, విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఆటలు ఆడిస్తారు. స్టాఫ్, స్టూడెంట్స్ టీంలుగా విడిపోయి
కార్తీకదీపం సీరియల్ ఎటునుంచి ఎటో వెళ్లిపోతోంది. దోష నివారణ పూజ గురించి తెలిసినా దీప సైలెంట్గా ఉంది. మోనిత ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చింది. శనివారం నాటి
Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం పుణ్య క్షేత్రాల దర్శనంలో బిజీగా ఉంది. ఇప్పుడు త్రయంబకేశ్వరం ఉంది. అసలే విష్ణుప్రియకు పరమేశ్వరుడంటే మహా ప్రీతి. అందుకే దేవుడి
బిగ్ బాస్ ఇంట్లో రవి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంట్లో ఎవ్వరేం చేసినా సరే అతడినే అనుమానించేస్తున్నారు. అతని చేష్టలు కూడా అలానే ఉన్నాయనుకోండి. అసలే అందరూ
గుప్పెడంత మనసు సీరియల్ సున్నితమైన అంశాలతోనే ముందుకు సాగుతుంది. ఉన్న ప్రేమను గుర్తించలేకపోవడం, గుర్తించినా బయటపడకపోవడం, అహమో, ఇగోనే ఏదో ఒకటి ఇలా అడ్డం వస్తూనే ఉంది.