కార్తీకదీపం సీరియల్లో ఇప్పుడు మోనిత విసిరిన ఉచ్చులో సౌందర్య చిక్కుకుంది. పుట్టిన బిడ్డ పేగు మెడలో వేసుకుని పుట్టాడంటూ రాయబారాన్ని చేరవేసింది. ఇక ఇప్పుడు సౌందర్య అలా
జానకి కలగనలేదు సీరియల్ ఇప్పుడు మంచి పీక్లో ఉంది. తల్లీకొడుకుల సెంటిమెంట్తో సీరియల్ దూసుకుపోతోంది. ఇక సోమవారం నాటి ఎపిసోడ్లో గుండె బరువెక్కే ఎమోషనల్ సీన్తో రక్తికట్టించేశారు.
ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ ఇప్పుడు రెండు కోట్ల పెనాల్టీ చుట్టే తిరుగుతోంది. గడువులోగా ఆ పెనాల్టీని కట్టి తన భర్తను కాపాడుకోవాలని తులసి ప్రయత్నిస్తోంది. అలా తులసి
కార్తీకదీపం సీరియల్ సోమవారం నాడు మంచి రసవత్తరంగా ఉండనుంది. ఈ 1185వ ఎపిసోడ్లో దీప కనిపించడం లేదని కార్తీక్ మథనపడటం, కార్తీక్ శాంపిల్స్ తీసుకోవడానికే రాలేదు.. అవి