టాలీవుడ్ ప్రస్తుతం ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల చిత్రాలకే ఓటీటీ డీల్స్ అవ్వడం లేదు. మిడ్ రేంజ్ హీరోల
విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా జగ్గా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి తెరకెక్కించిన చిత్రం గార్డ్. ఫిబ్రవరి 28న ఈ చిత్రం
సినిమా అంటే.. అంతా రంగుల ప్రపంచం అని అనుకుంటూ ఉంటారు. సినిమా వాళ్లు అన్నా, సెలెబ్రిటీలు అన్నా.. అందరూ సుఖాల్నే అనుభవిస్తుంటారని అంతా భావిస్తుంటారు. కానీ ఒక్కో
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర
మహావతార్ నరసింహా మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. హోంబలే బ్యానర్ మీద అశ్విన్ కుమార్ తీసిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్
కింగ్డమ్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం అభిమానుల్ని ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ను సొంతం చేసుకున్నాడు. ఓపెనింగ్ డే 39 కోట్లు