బిగ్ బాస్ ఇంట్లో విష్ణు ప్రియ ఉండి వృథా. విష్ణు ప్రియ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తోందంటే అందరూ ఎంతో ఊహించుకుని ఉంటారు. కానీ ఈ నాలుగు వారాల్లో విష్ణు వెలగబెట్టింది ఏమీ లేదు.
ప్రస్తుతం కొత్త తరహా కథలకు ఆడియెన్స్ పట్టం కడుతున్నారు. మ్యూజికల్ నెంబర్స్ జనాలకు కనెక్ట్ అయితే చిత్రాలకు వచ్చే బజ్ గురించి అందరికీ తెలిసిందే. ఓ సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లాలంటే పాటలే ప్రధానం.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే కచ్చితత్వానికి, ఓ క్వాలిటీ ప్రొడక్ట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ తన విజన్తో నిర్మిస్తున్న చిత్రాలు, ముందుకు వెళ్తున్న తీరుతో
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్ను జీవీకే
పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్ ఏర్పడిందంటే మామూలు విషయం కాదు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం హోస్ట్గా ప్రారంభమైన ఈ పాటల కార్యక్రమం
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హనుకోట్ల “నటుడిగా, దర్శకుడిగా ” H. పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి నిర్మాణ సారథ్యంలో సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి
తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ షో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘జబర్దస్త్’. ప్రతివారం ప్రతిభావంతులైన కమెడియన్స్తో నవ్వులను పంచుతూ ‘జబర్దస్త్’ ప్రేక్షకులను ఆకట్టకుంటూ వస్తోంది. 2013లో ప్రారంభమైన
ప్రస్తుతం కొత్త కాన్సెప్టులనే ఆడియెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవ తరం తీస్తున్న చిత్రాలకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
ప్రస్తుతం కొత్త తరం తీస్తున్న, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. కొత్త కాన్సెప్ట్, కథలకే ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా
టాలీవుడ్లో ప్రస్తుతం కొత్త నీరు ప్రవహిస్తోంది. నూతన దర్శకులు, హీరో హీరోయిన్లు టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. కంటెంట్ కింగ్ అని ఆడియెన్స్ నమ్ముతున్న, ఆదరిస్తున్న ఈ తరుణంలో యంగ్ జనరేషన్ దుమ్ములేపేస్తోంది. ఈ క్రమంలో